Sunday, 13 October 2019

ఆహ్వానం

యునైటెడ్ ఫోరం ఫర్ RTI కాంపెయిన్ వారి ఆహ్వానం
సమాచారహక్కుచట్టం దినోత్సవం సందర్భంగా ఈనెల 12 (శనివారం) ఉదయం 9.00ల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు విశాఖపట్నం నగరం, GVMC గాంధీ విగ్రహం దగ్గర “సమాచార హక్కు చట్టంపై కార్టూన్/ఫోటో ఎగ్జిబిషన్” కార్యక్రమం జరుగును.
కార్యక్రమాన్ని శ్రీ బి.రామక్రిష్ణరాజు(నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్స్) జాతీయ సలహాదారు ప్రారంభిస్తారు.
కావున ఈకార్యక్రమంలో పౌరులు, విద్యార్థులు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, ఉద్యమ కారులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము.
ఇట్లు
రాజాన బుజ్జిబాబు
(జిల్లా కన్వీనర్, UFRTI Campaign-AP)
ఫోన్-83176 18362
BVV సత్యనారాయణ
(జిల్లా కో-కన్వీనర్, UFRTI Campaign-AP)
ఫోన్-99492 29819
కాండ్రేగుల రాము
(జిల్లా కో-కన్వీనర్, UFRTI Campaign-AP)
ఫోన్-93939 65376

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home