Saturday, 21 September 2019

సహ చట్టంపై సదస్సు-శ్రీ సందీప్ పాండే ముఖ్య అతిధి

రేపు అనగా ఆదివారం ఉదయం 9 గం.. లకు అనకాపల్లి శారదా గ్రంధాలయంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుల సమస్యలు-పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సు జరుగును. ముఖ్య అతిధి-శ్రీ సందీప్ పాండే(ఆసియా నోబెల్ బహుమతిగా పిలవబడే రామన్ మెగాససే పురస్కార గ్రహీత) ఉత్తర ప్రదేశ్ నుండి పాల్గొంటారు. శ్రీ Eas శర్మ(విశ్రాంత IAS అధికారి), తదితరులు పాల్గొంటారు. సమావేశంలో యునైటెడ్ ఫోరం ఫర్ RTI కాంపెయిన్ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. సహ చట్టం కార్యకర్తలు, పౌరులు పాల్గొనమని విజ్ఞప్తి.
వివరాలకు రాజాన బుజ్జిబాబు 8317618362 సంప్రదించండి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home